తెలుగుదేశం కార్యకర్తలు తమకు వచ్చిన పోస్టును ఫార్వర్డ్ చేసినందుకు వారు కుట్ర చేశారని పేర్కొంటూ వైసీపీ సర్కార్ కేసులు నమోదు చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు... తాజాగా...
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది... ఈ మాయదారి మహమ్మారి ఎవ్వరిని వదలకుంది... డాక్టర్లను, పోలీసులను, కార్మికులను, రాజకీయ నాయకులను సైతం వదల కుంది... ఇప్పటికే కరోనా బారీన పడిన...
రాజధానిని అమరావతిలో ఉంచాలని గొల్లపూడి మెయిన్ రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు... ఏపీలో మూడు రాజధానులు రావచ్చని...
ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుకు తృటిలో ప్రమాదం తప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.... తాజాగా ఆయన కారులో వెళ్తుండగా విశాఖ పట్నం జిల్లా...
వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని ప్రధాని మోదీ(PM Modi) విమర్శించారు. రాజమండ్రి రూరల్ వేమగిరిలో ఏర్పాటుచేసిన కూటమి సభకు...
ఏపీ సీఎం వైఎస్ జగన్పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి(Renuka Chowdhury) తీవ్ర విమర్శలు గుప్పించారు. గాంధీ భవన్లో మీడియాతో...
ఏపీ ఎన్నికల ప్రచారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్(Land Titling Act) చుట్టూ తిరుగుతోంది. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే మీ భూములను లాక్కొంటారని టీడీపీ కూటమి...