ఏపీలో మరో ఎన్నికల సందడి మొదలైంది...ఏపీ ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన రోజే నీలం సాహ్నీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసింది...ఈ నెల 8న పోలింగ్...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...