కొత్త ఏడాది విషాద వార్త వినాల్సి వచ్చింది... వైసీపీ నేతలను విషాదంలో ముంచెత్తింది...కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ నేత, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కరోనాతో కన్నుమూశారు. ఈకరోనా చాలా మందిని పొట్టనపెట్టుకుంది...తాజాగా ఆయన...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...