దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి... అయితే కరోనా కేసులు ఏపీలో కూడా ఎక్కువగానే నమోదు అవుతున్నాయి.. దీంతో చాలా ప్రాంతాల్లో నిబంధనలు ఆంక్షలు కనిపిస్తున్నాయి... అయితే దేశ వ్యాప్తంగా...
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.. ఈ సమయంలో చాలా స్టేట్స్ అనేక ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ కూడా అమలు అవుతోంది. అయితే పలు చోట్ల...
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఏకంగా లక్ష కేసులు నమోదు అవుతున్నాయి... సెకండ్ వేవ్ లో భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూలు, వారాంతపు లాక్డౌన్లు అమలు...
తిరుపతిలో బైపోల్ వార్ గురించే ఎక్కడ చూసినా చర్చ.. ముందుగా ఇక్కడ ప్రధాన పార్టీలు అన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి, ఇక బీజేపీ జనసేన, టీడీపీ వైసీపీ ఇలా పార్టీలు అభ్యర్దులని ప్రకటించారు.. అంతేకాకుండా...
రెండు రోజులుగా తగ్గిన పుత్తడి నిన్న పరుగులు పెట్టింది.. మళ్లీ నేడు కూడా పరుగులు పెట్టింది బంగారం ధర. ఇక బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా పెరుగుతోంది... బంగారం వెండి...
ఈ కరోనాకి పేద, ధనిక అనే తేడా లేదు...దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది...కేసులు భారీగా నమోదు అవుతున్నాయి..
ఇప్పటికే ప్రముఖులు, రాజకీయ నాయకులు, సెలబ్రీటీలకు సినిమా నటులకి పారిశ్రామిక వేత్తలకు క్రికెటర్లకు కరోనా సోకింది,
చాలా...
ఇటీవల కర్నూలు విమానాశ్రయం ప్రారంభంకావడంతో రద్దీ పెరిగింది, సీమ ప్రజలు కర్నూలు వాసులు చాలా ఆనందంలో ఉన్నారు, ఇక ప్రయాణ సమయం కూడా చాలా వరకూ తగ్గుతుంది. ఇక విమానాశ్రయం ప్రారంభం కావడంతో
అక్కడకు...
అయితే ఇలాంటి వేళ కరోనా వ్యాక్సినేషన్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ వారంలో కొన్ని రోజులు మాత్రమే టీకాలను వేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఏప్రిల్ నెల...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...