తెలంగాణ భవన్లో కీలక నేతలతో సమావేశమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. మరో మూడు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్కు అవకాశం ఇచ్చారు....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...