మాజీ సీఎం కేసీఆర్ను(KCR), ఫిరాయింపు నేత, పటాన్చెర్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి(Mahipal Reddy).. అసెంబ్లీలో కలిశారు. వారిద్దరు భేటీ కావడం ప్రస్తుతం కీలకంగా మారింది. ఫిరాయింపు నేతల అంశం సుప్రీంకోర్టులో ఉంది. బుధవారం...
బుధవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వీటికి ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) హాజరవుతారా లేదా అన్న అంశం ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారగా. వీటికి కేసీఆర్...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు మాజీ సీఎం(KCR), బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కూడా హాజరుకానున్నారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న క్రమంలో బీఆర్ఎస్...
పెరుగుతున్న తెలంగాణ అప్పుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) తీవ్ర విమర్శలు గుప్పించారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో గత 15 నెలల్లో రుణాలుగా పొందిన రూ.1.5 లక్షల...
బుధవారం నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్(KCR) హాజరవనున్నారు. ఈ విషయాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీఆర్ తనయుడు కేటీఆర్ ధ్రువీకరించారు. గవర్నర్ ప్రసంగానికి,...
MLC Candidates | తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు అద్దంకి దయాకర్(Addanki Dayakar), విజయశాంతి(Vijayashanthi), శంకర్ నాయక్లు(Kethavath Shankar Naik) నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం...
మహిళా రిజర్వేషన్ ఇప్పటి వరకు అమలు కాలేదని, దాని వల్ల మహిళలు రాజకీయంగా తీవ్రంగా నష్టపోతున్నారన్నారు కవిత(MLC Kavitha). మహిళా రిజర్వేషన్ను జనగణనతో ముడిపెట్టి కేంద్రం కావాలనే జాప్యం చేస్తుందన్నారామే. కేంద్ర బడ్జెట్లో...
మాజీ సీఎం కేసీఆర్(KCR).. శుక్రవారం పార్టీ నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల(Silver Jubilee Celebrations) సుదీర్ఘంగా చర్చించారు....
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వ్యవహారంలో పలువురు నటులు, ఇన్ఫ్ల్యూయెన్సర్లకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారిలో యాంకర్ శ్యామల(Anchor Shyamala) కూడా ఉన్నారు. కాగా తాజాగా ఆమె...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy).. శనివారం చెన్నైకి వెళ్తున్నారు. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ ప్రణాళికలకు వ్యతిరేకంగా చెన్నైలో జరగనున్న జేఏసీ సమావేశంలో పాల్గొననున్నారు సీఎం...