PM Modi |సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్(Secunderabad)-తిరుపతి(Tirupati) మధ్య నడవనున్న వందే భారత్ ఎక్స్ప్రెస్(Vande Bharat Express) రైలును భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. వందే...
PM Modi Telangana Tour|తెలంగాణలో కొద్ది రోజులుగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. పేపర్ లీకు కేసులో బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే టెన్త్ పేపర్ లీకు కేసులో...
Flexes In Secunderabad |ప్రధాని తెలంగాణ పర్యటనకు ముందురోజు బీజేపీ నేతలకు బీఆర్ఎస్ నేతలు అనూహ్య ట్విస్ట్ ఇచ్చారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన సాగుతోందని బీజేపీ విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే....
ప్రధాని నరేంద్ర మోడీ రాక నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం కేసీఆర్ రావాలని బండి సంజయ్(Bandi Sanjay) బహిరంగంగా ఆహ్వానించారు. సభకు కేసీఆర్ వచ్చి.. రాష్ట్ర...
బీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్(KCR)పై వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లు పెట్టారు. ‘‘ఆరోగ్య తెలంగాణ చేశామంటున్న దొరగారు కంటికి, పంటికి హస్తినకు...
బీఆర్ఎస్ సర్కార్పై బీజేపీ తెలంగాణ ఇన్చార్జి తరుణ్ చుగ్(Tarun Chugh) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ లీకుల్లో సీఎం కేసీఆర్(CM KCR) హస్తం ఉందని ఆరోపించారు. 30...
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసలు తెలంగాణ దేశ భూభాగంలో ఉంది అన్న సంతగి...
మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్(Sukesh Chandrasekhar) మరో సంచలన లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)తో పాటు కొంతమంది బీఆర్ఎస్ నేతల...
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...