అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా తెరకెక్కుతోంది. ఇక షూటింగ్ కూడా చివరి దశకు వచ్చినట్లే తెలుస్తోంది. జూలై నెల ఆఖరుకి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశాలు...
టాలీవుడ్ సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అంటే అందరికి అభిమానమే. రాక్ స్టార్ గా టాలీవుడ్ లో ఎంతో గుర్తింపు సంపాదించారు. ఆయన పాటలు పాడుతూ బాణీలు ఇస్తుంటే అభిమానులు ఎంతో...
1990లో హీరోగా ఇరు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు జగపతిబాబు ఆతర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ప్రేక్షకులను మరింత మెప్పిస్తున్నాడు... ఆయా చిత్రాలకు విలప్ పాత్రల్లో నటిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడు... తాజాగా...
అల వైకుంఠపురం చిత్రంతో మంచి సక్సెస్ మీద ఉన్నారు బన్నీ.. ఇక ఈ ఏడాది పుష్ప సినిమా సెట్స్ పై పెట్టారు. ఇక ఈ సినిమాని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ లాక్...
సైరా నరసింహారెడ్డి వంటి భారీ చిత్రాల తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డి నెక్ట్స్ మూవీపై చాలా అంచనాలు ఉన్నాయి...అందుకు తగ్గట్లుగానే కొద్దిరోజులుగా సురేందర్ రెడ్డి నెక్ట్స్ మూవీ చర్చ జరుగుతోంది... ఇండస్ట్రీకి చెందిన...
తన కెరియర్ లో ఇంతవరకు అల్లు అర్జున్ ను చూడని విధంగా చూపిస్తానంటూ డైరెక్టర్ సుకుమార్ పూనుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది...తాజాగా రూపొందుతున్న చిత్రం లారీ డ్రైవర్ సినిమాలో బన్నీ...
అల వైకుంఠపురములో సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు బన్నీ, అంతేకాదు ఈ సినిమా తన పాత రికార్డులు అన్నీ కూడా దాటేసింది వసూళ్ల పరంగా. ఇక బాలీవుడ్ లో కూడా ఇది రీమేక్...
టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ తన పిల్లలతో చాలా సరదాగా ఉండే వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు, వారి సరదా సంభాషణలు కూడా షేర్ చేస్తారు ఆయన, అయితే బన్నీకి ఓ కూతురు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...