భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన తిరుమలలో కనుమ రహదారులను అధికారులు పునరుద్ధరించారు. ఫలితంగా వెంకన్న దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులను అనుమతిస్తున్నారు.
రెండు ఘాట్ రోడ్ల ద్వారా భక్తులకు అనుమతిస్తున్నారు. అయితే...
తెలంగాణ: డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ వాహనాలను ట్రాఫిక్ పోలీస్ శాఖ బుధవారం తిరిగి ఇచ్చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాలను సీజ్ చేయవద్దని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే....
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై(Annamalai) సంచలన ప్రకటన చేశారు. తాను రాష్ట్ర బీజేపీ అధ్యక్ష రేసులో లేనని చెప్పారు. శుక్రవారం కోయంబత్తూరులో మీడియా సమావేశంలో...