నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ భేటీ నిర్వహించనున్నారు. ఈ మంత్రిమండలి సమావేశంలో 36 అంశాలపై చర్చించనున్నారు. ఈ...
ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీఆర్సి జీవోలో చేసిన మార్పులకు మంత్రివర్గం...
ఇటీవలే జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పిల్లిసుభాస్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు పోటీ చేసి విజయం సాధించారు.. నిబంధనల ప్రకారం రాజ్యసభకు ఎన్నిక అయిన 14 రోజులలోపు వారు...
కేబినెట్ సమావేశం ముగిసింది... ఈ సమావేశంలో రాజధాని అంశంలో జీఎన్ రావు కమిటి నివేదికపై పూర్తి స్థాయిలో చర్చించారు... అలాగే స్థానికి సంస్ధల ఎన్నికలపై కూడా సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది... ఈ సంధర్భంగా...
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...