ఏపీ టెట్, RRB పరీక్ష రాసే అభ్యర్థులకు అలెర్ట్, నేడు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో పలు MMTS రైళ్లను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. సాంకేతిక పరమైన సమస్యలతో ఈ నిర్ణయం...
హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు కొనసాగుతున్నది. గత కొన్నిరోజులుగా సెలవు రోజుల్లో ఎంఎంటీఎస్ రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేస్తూ వస్తున్నది. ఈ క్రమంలో నేడు కూడా 34 సర్వీసులను నిలిపేస్తూ దక్షిణమధ్య...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...