పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పీచు మిఠాయిని నిషేధిస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్రంలో ఎవరైనా పీచు మిఠాయిని తయారు చేసినా, విక్రయించినా కఠిణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది....
క్యాన్సర్ వ్యాధిపై మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను క్యాన్సర్ బారినపడ్డట్లు తెలిపారు. ముందుగా గుర్తించి చికిత్స తీసుకోవడం వల్లే తాను బతికానన్నారు. క్యాన్సర్ వచ్చిందని చెప్పేందుకు ఎలాంటి...
ప్రకృతిలో వివిధ ఔషధ మొక్కలు ఉంటాయి. ప్రతి ఔషధ మొక్క వల్ల ఏదో ఒక ఆరోగ్య సమస్య తొలగించే స్వభావం తప్పకుండా ఉంటుంది. పాతకాలంలో ఏ వ్యాధి వచ్చిన ఈ ఔషధ మొక్కలే...
పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ పొగ తాగేవారు మాత్రం మానడం లేదు. వారు అనారోగ్యం పాలు అవడమే కాకుండా పక్కవారికి ఇబ్బంది కలిగిస్తున్నారు. ముఖ్యంగా ఈ...
వివాహం అనేది జీవితంలో చాలా ముఖ్యం. మిమ్మల్ని అర్థం చేసుకునే ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావాలి అని కోరుకుంటారు. అయితే కొన్ని రాశుల వారు ఇట్టే అమ్మాయిలన ఆకట్టుకుంటారు. ముఖ్యంగా వారి...
బాలీవుడ్ ని క్యాన్సర్ మహమ్మారి వేధిస్తోంది, తాజాగా బీ టౌన్ లో ఈ ఏడాది పలువురికి క్యాన్సర్ సోకింది, అయితే తాజాగా నేడు సంజయ్ దత్ కు క్యాన్సర్ అని తెలియడంతో ...
బాలీవుడ్ హీరో సంజయ్ దత్ మంచి ఫాలోయింగ్ ఉన్న బీ టౌన్ హీరో, ఎన్నో కష్ట నష్టాలు ఓర్చి ఇప్పుడు ప్రశాంతమైన జీవితం సాగిస్తున్న సంజయ్ దత్కు ఇటీవల అనారోగ్యంగా ఉంది...
గతంలో శానిటైజర్ అంటే చాలా మందికి తెలియదు, కాని ఇప్పుడు మాత్రం వైరస్ లాక్ డౌన్ తో అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు,ఇది ఎవరిపై ఎఫెక్ట్ చూపుతుందో అనే భయం కలుగుతోంది, అందుకే ముందు...
వైసీపీ మేనిఫెస్టోను తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. తొమ్మిది ముఖ్యమైన హామీలతో.. కేవలం రెండు పేజీలతో...
యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్‘ మూవీతో మంచి విజయం అందుకున్నాడు. తాజాగా 'ప్రసన్న వదనం(Prasanna...
తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Malla Reddy) మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. సక్సెస్ అయినా.. అంటూ...