తెలంగాణ ప్రజలకు బిగ్ అలెర్ట్. రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఇప్పటికే గత 2,3 రోజులుగా కురిసిన వర్షాలతో ప్రజలు...
ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో 3 రాజధానులపై మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ..రాజధానుల వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే మూడు ప్రాంతాలకూ న్యాయం చేసేలా మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే, ఈ...
ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు... ప్రజలందరూ అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారని భావిస్తే చంద్రబాబునాయుడు తన...
ప్రస్తుతం ఏపీ రాజధాని విషయం సంచలనంగా మారుతోంది... రాజధానిని షిఫ్ట్ చేస్తారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక కమిటీని ఏర్పాటు చేశారు...
ఆ కమిటీ మేరకే జగన్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...