ఏపీ: తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ లో పని చేసిన పూర్వపు స్టేషన్ హౌస్ ఆఫీసర్ కె.వెంకట నాగార్జునపై ముమ్మిడివరం పి. ఎస్. లో క్రైమ్ నంబర్ 234/2021,తేదీ 29.10.2021,...
ఏపీ: పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో దారుణం చోటు చేసుకుంది. లైంగిక వేధింపుల ఘటనలో ఏలూరు సబ్ రిజిష్టార్ జయరాజుపై కేసు నమోదు నమోదైంది. రిజిస్టార్ ఆఫీస్ లోని ఆడిట్ సెక్షన్ లో...
క్రీడాకారులపై పెద్దగా విమర్శలు ఆరోపణలు రావు.. కాని తాజాగా ఓ లైంగిక ఆరోపణ సంచలనం అయింది, మరి ఎవరిపై అనేది చూద్దాం...పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ ఆజామ్పై మహిళ సంచన ఆరోపణలు చేసింది. తనను...
ఈ నెల 8న టీవీ నటి శ్రావణి ఆత్మహత్య చేసుకుంది, అయితే ఈకేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది, కాని పోలీసులు అన్నీ కోణాల్లో విచారణ చేస్తున్నారు, మొత్తానికి ఈ కేసులు ఎవరు...
ఓ ఎన్ జీవో సంస్థ సహకారంతో మిర్యాల గూడకు చెందిన ఓ 25 సంవత్సరాల యువతి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించిన ఘటనలో అనేమంది ప్రముఖులపై కేసు నమోదు చేశారు పోలీసులు... తనపై కొన్నేళ్లుగా...
ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతల అక్రమాలు తవ్వేకొద్ది బయటకు వస్తున్నాయి.. గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని విచ్చల విడిగా అక్రమాలు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే.....
అయితే ఇప్పటికే ఈఎస్ఐ...
ఒక ఐటీ ఉద్యోగిని పట్ల సినీ నటి దురుసుగా వ్యవహరించిన వైనం హైదరాబాద్ లో చోటుచేసుకుంది అంతేకాదు.. బంజారాహిల్స్ లోని పోలీస్ స్టేషన్ సదరు నటిపై కేసు నమోదైంది....
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి పెర్నీ నాని కీలక అనుచరుడు మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ మోకా భాస్కరరావును ఇటీవలే కత్తితో పోడిచి చంపిన సంగతి తెలిసిందే... ఈ హత్యపై కేసు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...