తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 3,877 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అలాగే నేడు మరో ఇద్దరు కరోనా కాటుకు బలయ్యారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్...
భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కాస్త తగ్గుతుంది. క్రితం రోజుతో పోలిస్తే కరోనా కేసులు కాస్త తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. థర్డ్ వేవ్ కారణంగా గత కొద్ది రోజుల నుంచి రోజుకు మూడు లక్షలకు...
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన రేపుతోంది. తాజాగా ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,819 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో...
ఏపీలో రోజు రోజుకూ కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఈ ఎఫెక్ట్ ప్రముఖ పుణ్యక్షేత్రాలపైనా పడింది. ఇప్పటికే టీటీడీ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఇక శ్రీశైల మలన్న స్వామిని దర్శించుకోవాలన్నా కేవలం ఆన్...
తెలంగాణలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఇవాళ ఒకేరోజు నాలుగు వేలకు పైగా మంది కొవిడ్ బారిన పడినట్టు తెలుస్తుంది. గడిచిన 24 గంటల్లో 4,393 మందికి వైరస్ నిర్ధరణ అయింది. దీనితో ఇప్పటి...
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన రేపుతోంది. తాజాగా ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,926 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో...
ఏపీలో కరోనా ఉగ్రరూపం దాల్చుతుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన రేపుతోంది. అలాగే ఏపీలో నిన్నటి కంటే ఇవాళ మరో వెయ్యి కరోనా కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి. తాజాగా రాష్ట్ర...
భారత్లో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,13,603 కొత్త కరోనా పాజిటివ్ కేసులు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...