సాధారణంగా మహిళలు ఉల్లిని అన్ని రకాల వంటల్లో వేస్తుంటారు. ఎందుకంటే ఉల్లిని వంటల్లో వేయడం వల్ల రుచి పెరగడంతో పాటు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. కానీ కొంతమంది ఉల్లిని తినడానికి ఇష్టపడరు....
నీళ్లు తాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందుతామని మనందరికీ తెలిసిన విషయమే. కానీ పరిమిత స్థాయిని మించి నీళ్లు తాగితే అనేక దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఇందులో...
మనలో చాలామందికి ఏ పని చేయకున్నా కూడా అలసిపోనట్టు ఉండడం, కాళ్లలో తిమ్మిర్లు రావడం, తలలో భారంగా ఉండడం, నరాల సమస్యలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఈ లక్షణాలకు గల కారణం...
ప్రస్తుతకాలంలో అందరు మద్యానికి బానిసై తాగిన మైకంలో ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితికి దిగజారుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రభావం మహిళల జీవితాలపై పడి అంధకార మయం అవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి...
ఏపీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా జనసేన పార్టీకి తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు టీడీపీ నేత, మహాసేన రాజేష్(Mahasena Rajesh) ప్రకటించారు. ముస్లిం...
ఏపీ ఎన్నికలు హాట్హాట్గా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu), ఆయన చిన్నల్లుడు గౌతమ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తన మావయ్య...
ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పిఠాపురంలో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ను గెలిపించాలని కోరుతూ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఓ వీడియో...