ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత త్రివిధ దళాల అధిపతులలో సీనియర్గా ఉన్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు సంబంధిత అధికారులు...
తమిళనాడులో జరిగిన హెలిక్టాప్టర్ ప్రమాదంలో అమరుడైన చిత్తూరు జిల్లా వాసి లాన్స్నాయక్ సాయితేజ్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. రూ.50లక్షల సాయం అందించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...