హైదరాబాద్లో నలుగురు దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. నిందితులు ద్విచక్రవాహనంపై తిరుగుతూ వరుసగా సెల్ఫోన్లు లాకెళ్లడంతో బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. సెల్ఫోన్ల దొంగతనాలు జరిగిన వెంటనే తీవ్రంగా పరిగణించి నిందితులను పట్టుకున్నామని డీసీపీ...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...