శ్రియ, నిత్యామేనన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'గమనం'. ఈ మూవీ నేడు థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం..
కమల(శ్రియ)...
కీర్తి సురేశ్ 'గుడ్లక్ సఖి' సినిమాను దురదృష్టం వెంటాడుతోంది. ఎప్పటినుంచి థియేటర్లలో చిత్రం విడుదల చేద్దామనుకుంటున్నారు కానీ కుదురడం లేదు. విడుదల తేదీలు వరుసగా మారుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా అలానే జరిగింది.
డిసెంబరు...
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ మృతితో చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. కొద్ది రోజులుగా కరోనాతో ఆస్పత్రిలో చికిత్స...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...