డిగ్రీ విద్యార్థులకు శుభవార్త. పరిశ్రమలు, వివిధ సంస్థల్లో పని అనుభవంతో పాటు స్టయిపెండ్ పొందే అప్రెంటిస్షిప్ అవకాశాన్ని ఈ సంవత్సరం నుంచి డిగ్రీ విద్యార్థులకూ కల్పించనున్నారు. ఇటీవలే దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం...
దేశంలో పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ఇటీవల పెట్రోల్ ధరలను రూ.5 మేర కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఇప్పుడు గ్యాస్ ధరలను కూడా తగ్గించాలని మోదీ సర్కారు భావిస్తున్నట్లు...
తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన..మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంటల సాగుపై ప్రధానంగా చర్చ జరగనుంది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ...
రైతుల ఆందోళనతో కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారు. కానీ రైతులు మాత్రం తమ ఆందోళనలను ఆపేదే లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్ శీతాకాల...
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. యాసంగిలో వరి సాగు చేయొద్దని.. పారాబాయిల్డ్ బియ్యం తీసుకోవద్దని కేంద్రం ప్రభుత్వం, ఎఫ్సీఐ నిర్ణయించాయని పేర్కొన్నారు.
తెలంగాణ పౌర సరఫరాల శాఖ...
దేశంలోని పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలను అందించే..ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన"ను (పీఎంజీకేఏవై) వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో...
దేశంలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ మళ్లీ ఒక్కసారిగా పెరిగిన కేసులు ఆందోళనకు గురి చేశాయి. ఈ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...