వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేతలకు అందుబాటులో లేరు, అయితే పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి రాజకీయంగా అన్ని విషయాలు చక్క పెడుతున్నారట.. అయితే జగన్ ఎందుకు నేతలతో ఇప్పుడు చర్చలు జరపడం...
ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. నువ్వానేనా అనే రీతిలో పోటీ పడుతున్నారు....
ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు....