ఈసారి జరిగిన ఎన్నికల్లో వైసీపీ 151 స్ధానాలు గెలుచుకుంది.. అలాగే తెలుగుదేశం 23 స్ధానాలు గెలుచుకుంది ...జనసేన కేవలం ఒకే ఒక్క స్ధానం గెలుచుకుంది... అయితే తెలుగుదేశం పార్టీ గెలిచిన 23 స్ధానాల్లో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...