ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భారీ ప్లాన్ వేసినట్లు రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం... రానున్న మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి...
ఈ సమావేశంలో వైసీపీ...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును బీజేపీ నేత పురందేశ్వరి దుమ్ము దులిపారు... రాజధాని నిర్మాణంలో విఫలం అయిన చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో ఓట్లు వేసిన ప్రజలను నిలువునా మోసం చేశారని ఆమె...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ లు ఒకటి తర్వాత ఒకటి తగులుతూనే ఉన్నాయి... పార్టీ అధికారం కోల్పోవడంతో చాలా మంది తమ్ముళ్లు ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తుంటే... మరికొందరు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...