వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సరైన సమయంలో లేను అనే బాధ వంగవీటి రాధాలో మొదలైందట. చంద్రబాబు టీడీపీ మాటలు విని ఆయన టీడీపీలో చేరిపోయారు.. కాని ఇప్పుడు పరిస్దితి మొత్తం అడ్డం...
ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడుకు త్వరలో ఊహించని ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు... ఈ ఎన్నికల్లో టీడీపీ అధికారాన్ని...
కష్టపడి సంపాదించుకునే దారుల్ని ప్రభుత్వం మూసేస్తే, పనిలేక ఆకలి చల్లార్చుకోడానికి కొంతమంది కూలీలు ఆలయాల్లో అన్న ప్రసాదాల మీద ఆధారపడుతున్నారంటే బాధేస్తోందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన చెందారు...
ఇంకొకచోట మెతుకుకోసం చెత్తకుప్పల్లో...
2014 ఎన్నికల్లో విశాఖ జిల్లా పాయకరావుపేటలో టీడీపీ తరపున పోటీ చేసి మొదటి సారి ఎమ్మెల్యే అయింది వంగలపూడి అనిత... గతంలో అధికార పార్టీలో ఉన్న అనిత ప్రతిపక్షంలో ఉన్న రోజాతో ఢీ...
ఇటీవల ఇసుకపై పోరాటం చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ , తాజాగా ఇప్పుడు మళ్లీ అదే పోరాటంతో తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు వచ్చారు, బాబు రంగంలోకి...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫుల్ బిజీలో ఉన్నారు... పార్టీ నేతలతో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు... అందులో భాగంగా తన సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో మూడు రోజులు పర్యటించారు...
ఈ పర్యటనలో...
ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్ కు కీలక బాధ్యతలను అప్పగించనున్నారని వార్తలు వస్తున్నాయి... ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ తరపున వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేసీఆర్...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రస్తుతం షాక్ లమీద షాకులు తగులుతున్నాయి.... హోరా హోరీగా జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం ఎదుర్కున్న నేపథ్యంలో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...