వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సరైన సమయంలో లేను అనే బాధ వంగవీటి రాధాలో మొదలైందట. చంద్రబాబు టీడీపీ మాటలు విని ఆయన టీడీపీలో చేరిపోయారు.. కాని ఇప్పుడు పరిస్దితి మొత్తం అడ్డం...
తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో నాలుగు స్ధానాలు గెలుచుకుంది.. 12 స్ధానాలకు గాను టీడీపీ నాలుగు, వైసీపీ 8 సీట్లు గెలుచుకుంది. అయితే ఇక్కడ గొట్టిపాటి రవికుమార్ గతంలో వైసీపీలో...
తమ్మినేని సీతారం ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నారు... సిక్కోలు జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడు అయితే గతంలో ఆయన చంద్రబాబు దగ్గర కూడా పనిచేశారు... టీడీపీలో పదవులు అలంకరించారు. అయితే ఇప్పుడు...
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో విమర్శలు ఆరోపణలు చేయడం షరమాములే ,అయితే వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు చేసేవారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఇప్పుడు చంద్రబాబుపై...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందు నుంచి కూడా నా అంత సీనియర్ రాజకీయాల్లో లేరు అని చెబుతారు... అయితే పార్టీ లో 40 ఏళ్ల సీనియర్ అని చెబుతారు. కాని ఇంగ్లీష్...
తెలుగుదేశం పార్టీకి ఈసారి వచ్చిన సీట్ల ప్రకారం ఒక్క రాజ్యసభ సీటు కూడా వచ్చే అవకాశం లేదు.. అయితే వచ్చే ఫిబ్రవరిలో ఏపీలో రాజ్యసభ పదవులు రానున్నాయి ,ఈసారి అన్నీ వైసీపీ వశం...
రాజకీయాల్లో ఎవరి ఎత్తులు వారికి ఉంటాయి... అధికార పక్షాలను దెబ్బ తీయాలని ప్రతిపక్షాలకు ఉంటుంది... ప్రతిపక్షాలు వేసే ఎత్తుగడలను దెబ్బకొట్టాలని అధికార పక్షానికి ఉంటుంది... తాజాగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇదే...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫుల్ బిజీలో ఉన్నారు... పార్టీ నేతలతో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు... అందులో భాగంగా తన సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో మూడు రోజులు పర్యటించారు...
ఈ పర్యటనలో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...