మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేసులకు భయపడి ప్రధాని మోదీ కాళ్లు పట్టుకోవడానికి సిద్దమయ్యారని..... గతంలో సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్నారని ప్రభుత్వ ఛీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి...
తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో ఓటమితో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.. పార్టీకి ఇది దారుణమైన ఓటమి అనే చెప్పాలి... అయితే యువ నేతల కొరత అనేది పార్టీని వేధిస్తోంది. అది కూడా ఇప్పుడు...
తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో ఆ పార్టీ నుంచి నేతల రాజీనామాలు వేరే పార్టీలోకి చేరికలు భారీగా జరుగుతున్నాయి ..ముఖ్యంగా 23 మంది మాత్రమే తెలుగుదేశం వెంట ఉంటే వారిలో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...