మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేసులకు భయపడి ప్రధాని మోదీ కాళ్లు పట్టుకోవడానికి సిద్దమయ్యారని..... గతంలో సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్నారని ప్రభుత్వ ఛీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి...
తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో ఓటమితో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.. పార్టీకి ఇది దారుణమైన ఓటమి అనే చెప్పాలి... అయితే యువ నేతల కొరత అనేది పార్టీని వేధిస్తోంది. అది కూడా ఇప్పుడు...
తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో ఆ పార్టీ నుంచి నేతల రాజీనామాలు వేరే పార్టీలోకి చేరికలు భారీగా జరుగుతున్నాయి ..ముఖ్యంగా 23 మంది మాత్రమే తెలుగుదేశం వెంట ఉంటే వారిలో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...