YS Sharmila - YS Jagan | జైలుకెళ్లి నేరస్థులను పలకరించే సమయం ఉంటుంది కానీ, ప్రజల పక్షాన అసెంబ్లీ తమ గళాన్ని వినిపించాల్సిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి దమ్ములేదని...
వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) గుంటూరు మిర్చి యార్డు ను సందర్శించాడు. రైతుల సమస్యలను అక్కడి రైతులను అడిగి తెలుసుకొని వారిని పరామర్శించారు. రైతులకు ఈ దుస్థితి రావడానికి కూటమి ప్రభుత్వమే...
ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సీఎం చంద్రబాబు(Chandrababu) పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర నిర్మాణానికి సంకల్పించామని చెప్పారు. నెల్లూరు జిల్లా కందుకూరులో మెటీరియర్ రికవరీ ఫెసిటిలీ సెంటర్...
Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని, అలాగే డీఎస్పీతో సహా ముగ్గురు సీనియర్ అధికారులను బదిలీ చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం తిరుమలలో...
వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047కి కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) హామీ ఇచ్చారు. ఏపీ పర్యటనలో భాగంగా మోదీ రూ. 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు....
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటైన మంత్రివర్గ సమావేశం(AP Cabinet) ముగిసింది. ఎజెండాలోని 14 అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. SIPB ఆమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదముద్ర...
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) భారతదేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా(Richest CM) నిలిచారు. ఆయన ఆస్తుల నికర విలువ రూ.931 కోట్లుగా తాజా నివేదిక వెల్లడించింది. చంద్రబాబు తర్వాత అరుణాచల్ ప్రదేశ్ సీఎం...
సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) ఈరోజు తన 74వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన పుట్టినరోజు సందర్బంగా అభిమానులు, ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షల వెల్లువెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు(Chandrababu) కూడా...
KRMB | తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణాజలాల వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నదీ జలాలను వినియోగించుకుంటుందని, దీనిపై తక్షణమే యాక్షన్ తీసుకోవాలని కోరుతూ...
Kamareddy | దేశంలో గుండెపోటు కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. చిన్నారులు, యువకులు సైతం గుండెపోటుకు బలవుతున్నారు. ఆకస్మిక వస్తున్న ఈ గుండెపోటు ఘటనలు ప్రజలకు తీవ్ర...