2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత నుండి చాలామందితమ్ముళ్లు పెద్దగా యాక్టివ్ గా కనిపించకున్నారు... ముఖ్యంగా పేరు మొసిన నేతలు సైతం ప్రస్తుతం ఇంటికే పరిమితం అయ్యారు... ముఖ్యంగా విశాఖ...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...