తెలుగుదేశం పార్టీపై నిత్యం విమర్శలు ఆరోపణలు చేస్తారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా విపక్షంలో ఉన్నా టీడీపీ పై టార్గెట్ అదే రేంజ్ లో ఉంటుంది.. ఇఫ్పుడు వైసీపీ అధికారంలో...
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి రెండు సంవత్సరాలేనని ఇటీవలే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబాబు నాయుడు, అలాగే బీజేపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ లు మీడియా...
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా...
ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్ తగిలింది. ఆయన సొంత అల్లుడే రాంబాబును ఛీత్కరించుకుంటూ మాట్లాడిన వీడియో సంచలనం రేపుతోంది....
ఏపీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి(DGP Rajendranath Reddy)పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. వెంటనే...