ఎన్నికల ఫలితాల తర్వాత జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ బీజేపీలో చేరుతుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి... కానీ చేరలేదు... చాలా సార్లు జేసీ దివాకర్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు... తాను...
రాజకీయాల్లో గెలుపు ఓటమిలు సహజం. ఓడినా..... గెలిచినా రాజకీయ నేతలు మాత్రం కార్యకర్తలకు, అభిమానులకు నిత్యం టచ్ లోనే ఉండాలి... లేదంటే తమకు తాము నష్టం చేకుర్చుకోవడమే కాకుండా పార్టీ క్యాడర్ కూడా...
ఏపీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి... ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ విషయంలో అంత ఈజీగా పార్టీ గురించి అంచనా వేయలేక పోతున్నారు ఆ పార్టీ నేతలు... ఈ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో...
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి చెందిన కీలక నాయకులు తమ భవిష్యత్ రాజకీయాల కోసం ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు... మరికొందరు టీడీపీ నాయకులు...
ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి... ఇటీవలే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఏపీకి మూడు రాజధానులు రావచ్చని ప్రకటించారు... దీనిపై టీడీపీ నాయకులు జనసేన నాయకులు వ్యతిరేకిస్తున్నప్పటికీ...
ఏపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి... ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో మూడు రాజధానులు రావచ్చని ప్రకటించారు... దీనిపై మంత్రి కొడాలినాని...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తానా అంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కార్యకర్తలు తందానా అంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత దాడి వీరభద్రరావు అన్నారు...
తాజాగా...
ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు... ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు అసెంబ్లీ సమావేశాలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు... తాజాగా పార్టీ కార్యాలయంలో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...