హోరా హోరీగా జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో గతంలో ఎన్నడూ లేనంత అబివృద్ది కార్యక్రమాలు చేస్తున్నారని ప్రజలనుంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది... ఇక అదే స్పీడ్...
తెలుగు దేశం పార్టీ అధినేత మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీని వదిలి పెట్టాక అయన కుల మీడియా ఆ పార్టీని ఒక విలన్ గా చిత్రీకరించిందని అధికార వైఎస్సార్...
తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, అలాగే ఆయన కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్ కు ప్రాణహాని ఉందా... అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది టీడీపీ నాయకుల్లో......
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రస్తుతం షాక్ లమీద షాకులు తగులుతున్నాయి.... హోరా హోరీగా జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం ఎదుర్కున్న నేపథ్యంలో...
టీడీపీ నేత నారా లోకేష్, వైసీపీ నేత విజయసాయి రెడ్డి నడుమ ట్విట్టర్ వార్ నడుస్తుంది. 'సీక్రెట్ గా చిత్రీకరించిన వైసీపీ భాగోతం' పేరుతో.. విజయ సాయి వైసీపీ కార్యకర్తలతో మాట్లాడిన వీడియోను...
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు పార్టీ సమీక్షలతో బిజీగా ఉంటున్నారు. ఎందుకు ఓడిపోయాం అంటూ చర్చించుకుంటున్నారు. పలువురు పలు కారణాలు చెప్తున్నారు. అందులో ప్రధానమైంది ఇసుక. గత ప్రభుత్వ హయాంలో ఇసుక దందా...
ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై టీడీపీ అసమ్మతి నేతలు తిరుగుబాటు జెండా ఎగరవేశారు. సత్తెనపల్లి నియోజకవర్గం ఇన్ చార్జీగా కోడెలను వెంటనే తప్పించాలనీ, కోడెలను ఇన్...
ఈనెల 26వ తేదీన భర్తీ అవ్వబోయే ఎంఎల్సీ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీకి పోటీ చేసే అర్హత కూడా లేదని తేలిపోయింది. ఎంఎల్ఏల కోటాలో భర్తీ అవ్వాల్సిన మూడు స్ధానాలకు ఈ నెల 26వ తేదీన...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...