ఎన్నికల ఫలితాలు విడుదల అవ్వడానికి ఇంకా నెల రోజులు పైనే సమయం ఉంది.... ఈక్రమంలో అధికార నాయకులు మరోసారి తమదే విజయం అని అంటుంటే ప్రతిపక్షాలు బైబై బాబు అధికారం వైసీపీదే అని...
ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూల్ జిల్లా టీడీపీ నేతలతో సమావేశం అయ్యారు ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పార్టీ నేతలకు దైర్యాన్నినింపారు. వచ్చే ఎన్నికల్లో...
ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 22న మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నారు. తాజాగా పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులతో టెలికాన్ఫ్ రెన్స్ నిర్వహించిన చంద్రబాబు నాయుడు ఆయా...
సంచలనానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాఠకులకోసం జేసీ చేసిన వ్యాఖ్యలు యదావిధిగా... మీరెన్నైనా చెప్పండి కమ్మోడు....కమ్మనా..కొడుకు ఇవన్నీ ఉన్నాయి...
మరోసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని తాజా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు అన్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 175 అసెంబ్లీ స్థానాలకుగాను 130 అసెంబ్లీ సీట్లు టీడీపీ...
హిందూపురంలో తెలుగుదేశం పార్టీ మంచి జోష్ లో ఉంది. పార్టీ తరపున నిలబడిన బాలయ్యకు గెలుపు పక్కా అంటున్నారు ఇక్కడ తెలుగుదేశం నేతలు. ముఖ్యంగా టీడీపీ వేవ్స్ ఇక్కడ బలంగా కనిపిస్తున్నాయి....
జమ్మలమడుగులో తెలుగుదేశం పార్టీకి చుక్కలు కనిపిస్తున్నాయి.. ఓపక్క రామసుబ్బారెడ్డితో ఆధినారాయణరెడ్డి ప్రచారం చేస్తున్నా, కింది ఉన్న కేడర్ సపోర్ట్ చేస్తారా లేదా అనే అనుమానం పెరిగిపోయింది. ముఖ్యంగా ఆదినారాయణ రెడ్డి రామసుబ్బారెడ్డికి...
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...