టీడీపీ నాయకుల ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టి కోలుకోలేకుండా చేస్తున్నారని శోకాలు పెడుతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు... అమరావతి చుట్టూ కొన్న భూముల ధరలు పడిపోవడం, వర్క్ ఆర్డర్లు లేకున్నా సిమెంట్ రోడ్లు...
ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్లు ఎక్కువై తర్కానికి అందకుండా మాట్లాడే వ్యక్తి మున్ముందు ఏ నిందలైనా వేస్తారని వైసీపీ జాతీయప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో టీడీపీ నాయకులు గ్రామ వలంటీర్లు కోళ్లను ఎత్తుకు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...