వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) సర్వ శక్తులు ఒడుతున్నారు. ఇందులో భాగంగా జనసేన, బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. అలాటే అభ్యర్థుల ఎంపికలోనూ ఆచితూచి వ్యవహరించారు. సర్వేలు, సామాజికవర్గాల...
అభ్యర్థుల మూడో జాబితాను తెలుగుదేశం పార్టీ తాజాగా ప్రకటించింది. 11 అసెంబ్లీ(TDP MLA Candidates), 13 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారుచేశారు.
పార్లమెంట్ అభ్యర్థులు వీరే..
శ్రీకాకుళం – కింజరాపు రామ్మోహన్ నాయుడు
విశాఖపట్నం – మాత్కుమిల్లి...
టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) భేటీ అయ్యారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ఇద్దరూ సమావేశం అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, అసెంబ్లీ సీట్ల సర్దుబాటు, ఎంపీ అభ్యర్థుల...
బీసీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4వేల చొప్పున పింఛన్ ఇస్తామని టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రకటించారు. మంగళగిరిలో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో ఇరువురు నేతలు పాల్గొని బీసీ...
వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. పెనుకొండలో నిర్వహించిన 'రా కదలిరా' సభలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ తాను ఐటీ ఉద్యోగాలు ఇస్తే.. జగన్ వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తున్నాడంటూ...
అధికార వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్(Vasantha Krishna Prasad) టీడీపీలో చేరారు. కృష్ణప్రసాద్కు చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు....
టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కు లేఖ రాశారు. టీడీపీ నేతలు, కార్యకర్తల అణచివేతే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని లేఖలో పేర్కొన్నారు. టీడీపీ సీనియర్...
ఏపీలో పొత్తులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఎకనామిక్ టైమ్స్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీలో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...