బీసీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4వేల చొప్పున పింఛన్ ఇస్తామని టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రకటించారు. మంగళగిరిలో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో ఇరువురు నేతలు పాల్గొని బీసీ...
వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. పెనుకొండలో నిర్వహించిన 'రా కదలిరా' సభలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ తాను ఐటీ ఉద్యోగాలు ఇస్తే.. జగన్ వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తున్నాడంటూ...
అధికార వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్(Vasantha Krishna Prasad) టీడీపీలో చేరారు. కృష్ణప్రసాద్కు చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు....
టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కు లేఖ రాశారు. టీడీపీ నేతలు, కార్యకర్తల అణచివేతే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని లేఖలో పేర్కొన్నారు. టీడీపీ సీనియర్...
ఏపీలో పొత్తులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఎకనామిక్ టైమ్స్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీలో...
విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ(CID) అధికారులకు భారీ షాక్ తగిలింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు(IRR Case)లో టీడీపీ అధినేత చంద్రబాబుపై దాఖలు చేసిన ఛార్జిషీట్ను తిరస్కరించింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్...
Mood of the Nation | దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ముచ్చటగా మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమని అందరూ అనుకుంటున్నారు....
ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల(YS Sharmila) ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohanreddy), ప్రతిపక్షనేత చంద్రబాబు(Chandrababu)కు లేఖలు రాశారు. విభజన హామీలు అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
లేఖలోని ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్...
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...