ఏపీలో నామినేటెడ్ పదవులు(Nominated Posts) పొందిన 59 మందికి సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) శుభాకాంక్షలు తెలిపారు. పదవులను బాధ్యతగా భావించి ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. దాదాపు 30 వేల దరఖాస్తులు...
త్వరలోనే టీడీపీలో చేరనున్నానంటూ మాజీ మంత్రి తీగల కృష్ణారెడ్డి(Teegala Krishna Reddy) సంచలన ప్రకటన చేశారు. ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబుతో మాజీ మంత్రులు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి భేటీ...
ఈనెల ప్రారంభంలో కురిసిన భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. ఏపీలో విజయవాడ సహా పలు ప్రాంతాలు వారాల తరబడి వరద నీటిలో మునిగిపోయాయి. వరద బాధితులకు సహాయం అందించడానికి...
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన తిరుమల పర్యటనను రద్దు చేసుకోవడంపై సీఎం చంద్రబాబు(Chandrababu) ఘాటుగా స్పందించారు. తిరుమల బాలాజీపై తనకు విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకనే జగన్...
తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) సంచలన వ్యాఖ్యాలు చేశారు. రాష్ట్రంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయని, రానున్న కాలంలో ఆ ఆలయాల్లో ఎక్కడా కూడా అపవిత్రత జరగకుండా...
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం(Tirumala Prasadam) తయారీలో పశువుల కొవ్వులు కలిపారని, ఇదంతా వైసీపీకి తెలిసే జరిగిందంటూ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి పవిత్రతను భ్రష్టు...
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ(AP Cabinet) సమావేశంలో బుధవారం సుదీర్ఘంగా సాగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ఏపీ నూతన మద్యం పాలసీ కూడా...
ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని సీఎం నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) మరోసారి స్పష్టం చేశారు. అందులో భాగంగానే సూపర్ సిక్స్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలెండర్...
శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రాజెక్ట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ఎల్బీసీ ఎడమవైపు టన్నెల్ పనులు జరుగుతుండగా సుమారు 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం...