మూడు రాజధానులపై చర్చించేందుకు అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు... ఆ సమావేశాలు మూడు రోజులు జరుగనున్నారు... నిన్న ప్రారంభం అయిన అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులు అలాగే సీఆర్డీఎ బిల్లులు ఆమోదం పొందిన...
రాజధానిని మార్చే అధికారం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేదని విపక్ష పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు... అమరావతి రాజధాని రూపాయి ఖర్చు లేకుండా పూర్తి చేయవచ్చని అన్నారు..
ప్రజా చైతన్యం వస్తేనే...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అమరావతిని తరలించేందుకు రంగం సిద్దం చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే... అయితే ఈ వార్తలపై స్పందించారు ప్రభుత్వ చిఫ్ విప్ శ్రీకాంత్...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది... ఆ పార్టీకి చెందిన కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి టీడీపీకి గుడ్ బై...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏంటీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గిఫ్ట్ ఇవ్వడం ఏంటని అందరు ఆశ్చర్యపోతున్నారు... అక్కడికే వస్తున్నా... గతంలో టీడీపీకి కంచుకోటగా పిలువబడిన శ్రీకాకుళం జిల్లా టెక్కలి...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగ సందర్భంగా జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ అలాగే బోస్టన్ కమిటీ నివేదికను దానితోపాటు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీ మాజీ ఎంపీ రాపాటి సంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.. తాజాగా ఆయన రైతులు చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపారు ఆయన ఆ తర్వాత మీడియతో...
అమ్మ ఒడి కింద రూ.15 వేలు ప్రయోజనం పొందిన 43 లక్షల కుటుంబాలు సంక్రాంతి ముందే వచ్చిందని మురిసిపోతున్నాయని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు...
అయితే...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...