బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ కమిటీపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు... బీసీజీ కమిటీకి తలా తోకా ఉందా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు... తాజాగా ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు...
విక్రమార్కుడు-భేతాళ కథల్లోని భేతాళుడితో పోల్చదగ్గ వ్యక్తి చంద్రబాబు అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు... రకరకాల మ్యానిప్యులేషన్లతో తప్పించుకుంటూ వస్తున్నారని ఆరోపించారు. చేసిన తప్పుల నుంచి శాశ్వతంగా ఎవరూ బయట పడలేరని త్వరలోనే ఆయనకు...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంచులు వేశారు... జగన్ పాలన చూస్తుంటే తుగ్లక్ పాలన మరిపిస్తోందని ఎద్దేవా చేశారు.. తాజాగా పార్టీ కార్యాలయంలో...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన సతీమని భువనేశ్వరిలకు వైసీపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు... రైతులకు గాజు ఇవ్వడం కాదని తీసుకున్న భూములను తిరిగి ఇవ్వాలని మంత్రి...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు వైసీపీ సర్కార్ త్వరలో మరో బిగ్ షాక్ ఇవ్వనుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకు.... 2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ...
ఈ రోజు కొత్త సంవత్సరం వేడుకలకు తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్షనేత చంద్రబాబు దూరంగా ఉన్నారు.. టీడీపీ నేతలకు కూడా పిలుపునిచ్చారు.. రాజధాని రైతులు నిరసన దీక్షలో ఉంటే పండుగ...
ఆంధ్రప్రదేశ్ లో వేలాది రైతు కుటుంబాలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఈ సారి నూతన సంవత్సర వేడుకలకు తెలుగుదేశంపార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు...
నూతన...
ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానులు వ్యవహారంపై ప్రతిపక్షాలుపై అధికార నాయకులు అధికార నాయకులపై ప్రతపక్ష నాయకులు విమర్శలు చేసుకుంటున్నారు... తాజాగా అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సవాల్...
ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi Assembly) సమావేశాలను నిర్వహించింది. సభ ప్రారంభమైన మొదటిరోజే ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు...
బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) తనయుడు నిశాంత్ కుమార్(Nishant Kumar) తన రాజకీయ అరంగేట్ర అంశం రాష్ట్ర రాజకీయాల్లో...