ఆంధ్రప్రదేశ్లో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వార్ నడుస్తూనే ఉంది. ప్రతి ఒక్క విద్యార్థికి తాము అందిస్తున్న ఇంగ్లీషు మీడియం విద్యను కూటమి ప్రభుత్వం దూరం చేస్తోందని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు....
రాజ్యసభ వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ(MP Mopidevi), బీద మస్తాన్ రావు(Beeda Masthan Rao).. ఈరోజు మధ్యాహ్నం రాజ్యసభ ఛర్మైన్ జగ్దీమ్ ధన్కడ్కు తమ రాజీనామా లేఖలను అందించారు. తాము త్వరలోనే టీడీపీలో...
Monkeypox Test Kit | దేశంలో మంకీపాక్స్ కేసులు అధికం అవుతున్న క్రమంలో ఏపీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తు చర్యలు చేపడుతోంది. ఎక్కడిక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. మంకీపాక్స్ను వ్యాప్తి చెందకు చర్యలను...
అమరావతి(Amaravati) నిర్మాణంపై సీఎం చంద్రబాబు ఫుల్ ఫోకస్ పెట్టారు. అమరావతిని ఏఐ సిటీగా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ క్రమంలోనే రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులను శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అదే...
రాష్ట్ర మంత్రులు, అధికారులు నిర్వహించే మిడియా సమావేశాల్లో వారి వెనక కనిపించే ఫొటోలు, పేర్లపై సీఎం Chandrababu స్పెషల్ ఫోకస్ పెట్టారు. అధికారులు వెనక భాగంలో కేవలం రాష్ట్ర అధికారిక చిహ్నమే(State Official...
పరవాడ ఫార్మా సిటీలోని సినర్జీ సంస్థ ప్రమాద మృతుల సంఖ్య మూగ్గుకురికి చేరింది. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని హోంమంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha) వెల్లడించారు. మృతుల...
అచ్యుతాపురం ఎసెన్షియా సంస్థలో జరిగిన ప్రమాద ఘటన షాక్ నుంచి తేరుకోకముందే అనకాపల్లి(Anakapalle) ఫార్మా సిటీలో మరో ఘోర ప్రమాదం జరిగింది. పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న సినర్జిన్ యాక్టివ్...
అచ్యుతాపురం ఘటనపై సీఎం చంద్రబాబు(Chandrababu) స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత చంద్రబాబు ఈ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...