తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి పార్టీ నుంచి వెళ్లిపోయిన వంశీ తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి దేవినేని ఉమా పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. పార్టీ నాశనం అవ్వడానిక ఉమా కారణం...
ఏపీలో మరో ఉప ఎన్నిక అనివార్యం అని నిన్న వల్లభనేని వంశీ విమర్శలతో అర్దం అయింది. బహుశా ఈ నెలలో వంశీ రాజీనామా ఆమోదం చెందే అవకాశం ఉంది అని తెలుస్తోంది....
తెలుగుదేశం పార్టీ పై తీవ్ర విమర్శలు చేసి ఆ పార్టీ మునిగిపోతోంది అని ఆరోపణలు చేసిన వల్లభనేని వంశీ గురించి, వైసీపీ సోషల్ మీడియా వీడియోలు వైరల్ చేస్తుంటే, టీడీపీ విమర్శలు ఖండనలు...
తెలుగుదేశం పార్టీపై దారుణమైన విమర్శలు చేశారు వంశీ.. ఇక తాను టీడీపీలో కొనసాగేది లేదు అన్నారు జయంతికి వర్ధంతికి తేడా తెలియని వారికి పార్టీ ఇస్తే ఇక పార్టీ ముందుకు ఏమీ వెళుతుంది...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఓ అంశం చిచ్చు రేపింది అంటే దాని గురించి నాలుగు రోజులు వార్త వచ్చి. తర్వాత అది చల్లారుతుంది. అది జగన్మోహన్ రెడ్డి అలా కూల్ చేస్తారో, లేదా...
చంద్రబాబు ఏదైనా ఓ నిర్ణయం తీసుకుంటే ఆయన పార్టీ నేతలు ఎలా ప్రచారం చేస్తారో తెలియదు కాని, జనాల్లోకి మాత్రం తీసుకువెళ్లేది ఆయన మీడియాలు అనే చెప్పాలి ... అయితే పేరుకి టీడీపీ...
రాజకీయంగా తీసుకునే ఒక రాంగ్ స్టెప్ పొలిటికల్ గా తలరాతని మార్చేస్తుంది అంటే నమ్మి తీరాల్సిందే...చాలా మందిని ఉదాహరణగా చెప్పవచ్చు... మళ్లీ రాజకీయాల్లో కనిపించకుండా చాలా మంది అలాగే మారిపోయారు..తాజాగా ఓ రాజకీయ...
చంద్రబాబు ఈ ఎన్నికల్లో కుప్పంలో గెలిచినా ,జిల్లా రాజకీయాల్లో వచ్చిన ఎన్నికల ఫలితాల్లో మాత్రం ఎంతో వేధనతో ఉన్నారట. అయితే చంద్రబాబుకి జిల్లాలో ముఖ్యమైన రాజకీయ విరోధి అంటే కేవలం మంత్రి పెద్దిరెడ్డి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...