అచ్యుతాపురం(Atchutapuram) ఫార్మా సెచ్ పేలుడు ఘటన క్షతగాత్రులను ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు పరామర్శించారు. అనకాపల్లిలోని మెడికోర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన కలిసి వారికి అందుతున్న వైద్యం గురించి అడిగి...
సీఎం నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) ఈరోజు సీఐఐ(CII) ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఇందులో నూతన పారిశ్రామిక విధానంపై చర్చించారు. ఈ సమావేశంలో టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ కూడా పాల్గొన్నారు. ఆయనతో...
Anna Canteen | మనం ఎంత కష్టపడ్డా అది పట్టెడన్నం కోసమేనని పెద్దలు చెప్తుంటారు. ఆ పట్టెడన్నం తినడానికి ఇబ్బంది పడే వారి కోసం కూటమి ప్రభుత్వం మరోసారి రంగంలోకి దిగింది. పట్టుమని...
సీఎం నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) ఈరోజు విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన ఇందిరాగాంధీ స్టేడియం చేరుకున్నారు. ఆయనకు పోలీసులు గౌరవ వందనంతో...
అన్న క్యాంటీన్లను(Anna Canteens) కూటమి సర్కార్ నేటి నుంచి పునఃప్రారంభించనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు అధికారులు చెప్పారు. అన్న క్యాంటీన్ల ద్వారా ప్రతి రోజూ 1.05 లక్షల మందికి భోజనం అందించనున్నారు....
అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే కూటమి ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగుతోంది. ప్రతి విషయంపై కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. సీఎం చంద్రబాబు రూట్ కూడా ప్రస్తుతం ఆ దిశగానే ఉంది. తన...
వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ సమావేశంలో సీఎం చంద్రబాబు(Chandrababu) కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రభుత్వం తరహాలో కాకుండా ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి...
ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం పాలసీ(New Excise Policy) తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎక్సైజ్ శాఖ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...