నీతి అయోగ్ సమావేశం తర్వాత కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు(Chandrababu). జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయన జరిగిన భేటీలో పోలవరం ప్రాజెక్ట్కు సంబంధించి చంద్రబాబు చర్చించారని, తాజాగా...
ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 1వ తేదీన పంపిణీ చేయాల్సిన పింఛన్ల(NTR Bharosa Pension)పై ప్రభుత్వ యంత్రాంగం ఫుల్ ఫోకస్ పెట్టింది. పింఛన్ల పంపిణీ ఎలా చేయాలి, వీటి పంఫిణీ సమయంలో ఎలాంటి నిబంధనలు...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని శాంతిభద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన చంద్రబాబు(Chandrababu).. వైసీపీ హయాంలో అసలు శాంతి భద్రతలు అనేవే ఎక్కడా కనిపించలేదని విమర్శించారు. ప్రభుత్వాన్ని...
తన తీరు మార్చుకున్నానని సీఎం చంద్రబాబు(Chandrababu) తెలిపారు. గంటల తరబడి సమీక్షలు నిర్వహించే సంప్రదాయానికి స్వస్తి పలికానని, ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా ఉంటానని నేతలు, అధికారులను స్పష్టం చేశారు. అనంతరం రాష్ట్రంలో...
Madanapalle Fire Accident | మదనపల్లెలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెవెన్యూ శాఖకు చెందిన కీలక ఫైళ్లు, కంప్యూటర్లు దగ్దమైనట్లు ప్రాథమిక సమాచారం. ఈ...
ఈరోజు గురుపూర్ణిమ(Guru Purnima) మహోత్సవాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో గణంగా నిర్వహించుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ గురువులను పూజించుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో గురుపౌర్ణమి మహోత్సవం నిర్వహించారు. ఇందులో సీఎం...
కొంతకాలంగా వివాదాలకు కేంద్రంగా ఉన్న నటి శ్రీరెడ్డి(Sri Reddy). ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీకి మద్దుతగా వీడియోలు పెట్టి ఆమె బాగా ఫేమస్ అయిపోయారు. శనివారం ఆమెపై కర్నూలు మూడో టౌన్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...