తెలుగు ప్రజలందరికీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు... ఏ ప్రాంత ప్రజలైనా రామరాజ్యం కావాలని కోరుకుంటారని చంద్రబాబు నాయుడు అన్నారు. ఒక ఉత్తమ వ్యవస్థకు రూపం ఇచ్చిన ఉత్తమ...
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటనకు వచ్చిన సందర్బంలో రాష్ట్రపతి భవన్ లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.. అయితే దీనికి తెలంగాణ ముఖ్యమంత్రిని పిలిచారు కాని ఏపీ ముఖ్యమంత్రిని మాత్రం పిలవలేదు..
దీనిపై...
ఏపీలో ఇంకా ఫలితాలు రాలేదు కాని, వైసీపీ మంత్రి వర్గ విస్తరణ 25 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం అంటోంది. అలాగే పులివెందులలో జగన్ ప్రమాణ స్వీకారం ఇలా అనేక రకాల వార్తలను...
ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడం చారిత్రక అవసరం అని, అనుభవం ఉన్న నాయకుడు మరోసారి సీఎం అవ్వాలి అని, అమరావతి నిర్మాణం చంద్రబాబుతో సాధ్యం అని చెబుతున్నారు ఏపీ ప్రజలు, అయితే...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...