తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు జంపింగ్ జపాంగ్ లు భయం పెరుగుతోంది. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పారు. అయితే బాబుకు వినయ విధేయుడు అయిన వంశీ రాజీనామాతో కొందరు...
మాజీ టీడీపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణ వార్తను ఆపార్టీనాయకులు, ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు... ఆయన మరణం పార్టీకి తీరని లోటుగా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు... ఈ నేపథ్యంలో ఆయన మరోకీలక...
ప్రజావేదికను కూల్చి వేయాలనుకోవడం సరైన ఆలోచన కాదని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. విదేశీ పర్యట ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు తమ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ప్రజావేదిక కూల్చివేతపై, టిడిపి శ్రేణులపై...
ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ మోహన్రెడ్డి టీడీపీ ప్రభుత్వ పై తీవ్ర విమర్శలు చేశారు. పాదయాత్రలో భాగంగా బహిరంగ సభలో మాట్లాడిన ఆయన ఎల్లో మీడియా గురించి ఆయన ప్రస్తావించారు. "...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...