ఈ మధ్య కాలంలో హత్యలు ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి... తాజాగా బెంగుళూరులో దారుణం జరిగింది... భార్య చెల్లెలితో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి పెళ్లికి నో చెప్పడంతో ఆమెను హత్య చేశాడు....ఇందుకు సంబంధించిన...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...