ఒకవైపు దేశవ్యాప్తంగా 4.0 పొడిగించినా కూడా దేశంలో కరోనా మహమ్మారి తన కొరలను చచుతోంది... 24గంటల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 5 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి......
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...