ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటిమీద కునుకు లేకుండా చేసేందుకు బిగ్ ప్లాన్ వేశారా అంటే అవుననే సోషల్...
తెలంగాణలో కరోనా వైరస్ కొరలను చాచుతోంది... దీన్ని అరికట్టేందుకు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది... ఇక నుంచి హోం క్వారంటైన్ గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది... కోవిడ్ 19 ఇంక్యుబేషన్ పిరియడ్ 14 రోజులు...
కరోనాను కట్టడి చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సరికొత్త పద్దతిని పాటిస్తున్నారు... టెక్నాలజీని వాడుకుని కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు అన్ని విధాలుగా...
ఇరు తెలుగు రాష్ట్రాల్లో కరోనాను కట్టడి చేసేందుకు నడుం బిగించారు... ఈ మహమ్మారిని అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే...ఈ నెల 31 వరకు కర్ఫ్యూ విధించారు... పొరుగు రాష్ట్రాలనుంచి వచ్చే...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...