ఏపీలో పింఛన్ లు ఒకటో తారీఖు వచ్చేసరికి అవ్వాతాతలకు అందిస్తోంది జగన్ సర్కార్, నేరుగా వాలంటీర్లు ఇంటికి తీసుకువెళ్లి పించన్లు అందిస్తున్నారు.. అయితే ఇకపై పించన్లు ధరఖాస్తు చేసుకుంటే కచ్చితంగా కొన్ని రూల్స్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...