ఈసంఘటన మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం ప్రశాంత్ నగర్ లో జరిగింది... స్థానింగా ఒక మహిళకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.. గతంలో భర్త చనిపోవడంతో ఆ మహిళ తన ముగ్గురు పిల్లలను...
తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో(Tirumala) భక్తులకు ఉచితంగా అందించే అన్నప్రసాదంలో మసాలా వడను చేర్చింది. గురువారం ఉదయం తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు...
ఎస్సీ వర్గీకరణపై(SC Classification) తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో వీలైనంత త్వరగా వర్గీకరణ అమలు చేసేలా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణపై స్పష్టత...
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు(Chandrababu), ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు(Daggubati Venkateswara Rao) గురువారం ఒకే వేదికను పంచుకున్నారు....