కేంద్ర మంత్రిగా పదోన్నతి పొంది బాధ్యతలు తీసుకున్న కిషన్ రెడ్డితో టిఆర్ఎస్ ఎంపీ (చేవెళ్ల) డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి భేటీ అయ్యారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరుణంలో శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్ర...
చేవెళ్ల మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తల్లి, దివంగత జస్టిస్ కొండా మాధవరెడ్డి సతీమణి కొండా జయలతాదేవి (91) శనివారం తుదిశ్వాస విడిచారు. ఆమెకు కొడుకు విశ్వేశ్వర్ రెడ్డితోపాటు ముగ్గురు కుమార్తెలు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...